Read more at: https://telugu.oneindia.com/news/vijayawada/
APSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం నిర్వహణ పైన ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ.. అవసరమైన మార్పులు సూచిస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఈ పథకం వినియోగించుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉచిత బస్సు పథకం విస్తరణలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది మహిళా ప్రయాణీకులకు వెసులుబాటు గా మారనుంది.

